ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్..లాయర్ పై కేసు నమోదు..!!
- February 02, 2025
మనామా: బహ్రెయిన్ లో ఓ ఎంపీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లాయర్.. ఈ వారం లోయర్ క్రిమినల్ కోర్ట్ ముందు హాజరు కానున్నారు. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పరువు నష్టం కలిగించారని పార్లమెంటు సభ్యుని (ఎంపీ) పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి సదరు సోషల్ మీడియోలో పోస్ట్ వీడియోను సాక్ష్యంగా సమర్పించారు. ద్వంద్వ పౌరసత్వం కారణంగా మాజీ ఎంపీ మహ్మద్ అల్ హుస్సేనీ తన సీటును కోల్పోయిన తర్వాత గత ఏడాది ముహరక్ గవర్నరేట్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికలో అబ్దుల్వాహిద్ ఖరాతా విజయం సాధించారు.
దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన విచారణను ముగించింది. ఈ విచారణలో ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన ఎంపీ నుండి అధికారికంగా స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ప్రాసిక్యూషన్ వివాదం మధ్యలో ఉన్న వీడియో కంటెంట్ను క్షుణ్ణంగా సమీక్షించింది. దాని కంటెంట్ను చట్టవిరుద్ధమైన అంశాలను విశ్లేషించింది. సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయవాదిని విచారణ కోసం దిగువ క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







