ఇ-బర్త్ సర్టిఫికెట్లపై నిర్ణయం జులైలో
- June 30, 2016
ఇ-బర్త్ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం జులైలో జరగవచ్చునని అధికారికవ ర్గాలు చెబుతున్నాయి. ఇగవర్నమెంట్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ సంయుక్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి. ఎలక్ట్రానిక్ మెథడ్లో ఇ-బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి ఇప్పటికే ఆమోదం లభించింది. కొత్త జననాల్ని నమోదు చేయడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అటు ప్రభుత్వానికి ఇటు నివాసితులకు ఈ విధానం కారణంగా సమయం కలిసొస్తుందని అధికారులు చెప్పారు. ఇదివరకటి రోజుల్లో అయితే ఓ బిడ్డ పుట్టిన 48 గంటల తర్వాత నాలుగు నెలలకుగాను బర్త్ సర్టిఫికెట్ లభించేది కాదు. అయితే ఇక నుంచి ఆ సమయం గణనీయంగా తగ్గనుంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







