ఇ-బర్త్ సర్టిఫికెట్లపై నిర్ణయం జులైలో
- June 30, 2016
ఇ-బర్త్ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం జులైలో జరగవచ్చునని అధికారికవ ర్గాలు చెబుతున్నాయి. ఇగవర్నమెంట్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ సంయుక్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి. ఎలక్ట్రానిక్ మెథడ్లో ఇ-బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి ఇప్పటికే ఆమోదం లభించింది. కొత్త జననాల్ని నమోదు చేయడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అటు ప్రభుత్వానికి ఇటు నివాసితులకు ఈ విధానం కారణంగా సమయం కలిసొస్తుందని అధికారులు చెప్పారు. ఇదివరకటి రోజుల్లో అయితే ఓ బిడ్డ పుట్టిన 48 గంటల తర్వాత నాలుగు నెలలకుగాను బర్త్ సర్టిఫికెట్ లభించేది కాదు. అయితే ఇక నుంచి ఆ సమయం గణనీయంగా తగ్గనుంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









