ఇ-బర్త్ సర్టిఫికెట్లపై నిర్ణయం జులైలో
- June 30, 2016
ఇ-బర్త్ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం జులైలో జరగవచ్చునని అధికారికవ ర్గాలు చెబుతున్నాయి. ఇగవర్నమెంట్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ సంయుక్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి. ఎలక్ట్రానిక్ మెథడ్లో ఇ-బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి ఇప్పటికే ఆమోదం లభించింది. కొత్త జననాల్ని నమోదు చేయడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అటు ప్రభుత్వానికి ఇటు నివాసితులకు ఈ విధానం కారణంగా సమయం కలిసొస్తుందని అధికారులు చెప్పారు. ఇదివరకటి రోజుల్లో అయితే ఓ బిడ్డ పుట్టిన 48 గంటల తర్వాత నాలుగు నెలలకుగాను బర్త్ సర్టిఫికెట్ లభించేది కాదు. అయితే ఇక నుంచి ఆ సమయం గణనీయంగా తగ్గనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







