ఒమన్-ఇండియా..పెట్టుబడి అవకాశాలపై సమీక్ష..!!
- February 07, 2025
న్యూఢిల్లీ: ఆహారం, ఔషధాలు, వైద్య ఉత్పత్తులు, వ్యవసాయం, సమాచార సాంకేతికత, పెట్రోకెమికల్స్, ఇంధనం వంటి వివిధ కీలక రంగాలలో రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలపై ఇండియాలోని న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయం ఇంటరాక్టివ్ రౌండ్టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సమావేశాల లక్ష్యమని తెలిపింది. ఈ సమావేశాల్లో పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు. ఒమన్లోని వ్యాపార వాతావరణాన్ని, అలాగే ఒమన్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఫ్రీ జోన్లు , పారిశ్రామిక నగరాల్లో విదేశీ పెట్టుబడిదారులకు అందించే ప్రముఖ ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఈ సందర్భంగా ఒమన్ - ఇండియా మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







