ముఖంపై నల్లమచ్చలు మాయం కావాలంటే...
- July 01, 2016
నగుమోముపై నల్లమచ్చలుంటే చందమామకే మచ్చ ఉంది. మనకెంత అని వదిలేయలేం కదా. మచ్చలు మాయం కావాలంటే ఓ చక్కని చిట్కా ఉంది. అదేమిటంటే దాల్చిన చెక్కను మెత్తగా పౌడరులా చేయండి. ఆ పొడిని ఒక గాజు పాత్రలో వేసి, అందులో కొంచెం తేనె కలపండి. మెత్తగా పేస్టులా తయారుచేయండి. కొంచెం నిమ్మరసం, పసుపు దానికి కలపండి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి ముఖ్యంగా నల్ల మచ్చలున్నచోట పట్టించి సున్నితంగా మర్దనా చేయండి. రాత్రి ఈ దాల్చిన చెక్క పేస్ట్ రాసుకుని ఉదయంకల్లా గోరువెచ్చని నీటితో కడిగేయండి. నల్లమచ్చలు మూడో రోజే తగ్గడం, మరికొద్ది రోజులకు కనుమరుగవడం మీరు గమనిస్తారు. దీని కోసం మార్కెట్లో ఉండే కెమికల్స్ కలిసిన ఫేస్ క్రీములు వాడాల్సిన పనిలేదు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









