ఒమన్ లోని భారత రాయబారికి ఘనంగా వీడ్కోలు..!!
- February 13, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని ఇండియా రాయబారి అమిత్ నారంగ్కు విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఒమన్-ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో రాయబారి చేసిన కృషికి సయ్యద్ బదర్ అభినందనలు తెలియజేసారు. భవిష్యత్ లో చేపట్టబోయే రంగాల్లోనూ ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!