అరెస్టు అయిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ
- July 02, 2016
హైదరాబాద్లో అరెస్టు అయిన ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కస్టడీలోకి తీసుకుంది. ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ఐఏ విచారణలో.. ఇక్బాల్ యజ్దాని గతంలో సిరియా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారణ అయింది. మధ్య తూర్పు దేశాల నుంచి నిధులు వచ్చినట్లు వెల్లడైంది. హవాలా, మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీల ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందినట్లు గుర్తించారు. సిరియాలోని షఫీఅర్మర్తో మెయిల్, చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కుట్రలో మరికొందరికి ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









