అరెస్టు అయిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ
- July 02, 2016
హైదరాబాద్లో అరెస్టు అయిన ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కస్టడీలోకి తీసుకుంది. ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ఐఏ విచారణలో.. ఇక్బాల్ యజ్దాని గతంలో సిరియా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారణ అయింది. మధ్య తూర్పు దేశాల నుంచి నిధులు వచ్చినట్లు వెల్లడైంది. హవాలా, మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీల ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందినట్లు గుర్తించారు. సిరియాలోని షఫీఅర్మర్తో మెయిల్, చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కుట్రలో మరికొందరికి ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







