బాగ్దాద్ లో వరుస బాంబు పేలుళ్లు
- July 02, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆదివారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉన్న మార్కెట్లో జరిగిన ఈ బాంబు దాడిలో 20 మంది మృతి చెందారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని రద్దీ ప్రాంతాలైన కరాదా-డాఖిల్, షల్లాల్ మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. తొలుత కరాదా వద్ద కారులో వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 11మంది మృతిచెందగా.. మరో 22 మంది గాయపడ్డారు. పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే షల్లాల్ మార్కెట్లో మరో పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









