కీలక మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్..
- February 23, 2025
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నారు. అటు పాకిస్తాన్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. ఫఖర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ జట్టులోకి వచ్చాడు.
ఈ మ్యాచ్లో గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.అటు ఈ మ్యాచ్లో పాక్ ఓడిపోతే మాత్రం ఆ జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. దీంతో పాక్కు ఇది డూ ఆర్ డై మ్యాచ్గా మారింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







