ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్ గుడ్ న్యూస్.. ఫ్లెక్సిబుల్ అవర్స్, రిమోట్ వర్క్..!!
- February 26, 2025
యూఏఈ: దుబాయ్ పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఫ్లెక్సిబుల్ , రిమోట్ వర్కింగ్ అవర్స్ ను ప్రకటించింది. సోమవారం నుండి గురువారం వరకు ఉద్యోగి ఐదున్నర గంటల పనిని పూర్తి చేసినట్లయితే, ప్రభుత్వ సంస్థలు ఉద్యోగులకు రోజుకు మూడు గంటల పాటు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ప్రయోజనాన్ని మంజూరు చేస్తారు. శుక్రవారాల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగులు మూడు గంటల పాటు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఉద్యోగికి కేటాయించిన టాస్క్ల ప్రకారం ఉద్యోగులు వారానికి రెండు రోజులకు సమానమైన రిమోట్గా పని చేయడానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









