ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్ గుడ్ న్యూస్.. ఫ్లెక్సిబుల్ అవర్స్, రిమోట్ వర్క్..!!
- February 26, 2025
యూఏఈ: దుబాయ్ పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఫ్లెక్సిబుల్ , రిమోట్ వర్కింగ్ అవర్స్ ను ప్రకటించింది. సోమవారం నుండి గురువారం వరకు ఉద్యోగి ఐదున్నర గంటల పనిని పూర్తి చేసినట్లయితే, ప్రభుత్వ సంస్థలు ఉద్యోగులకు రోజుకు మూడు గంటల పాటు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ప్రయోజనాన్ని మంజూరు చేస్తారు. శుక్రవారాల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగులు మూడు గంటల పాటు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఉద్యోగికి కేటాయించిన టాస్క్ల ప్రకారం ఉద్యోగులు వారానికి రెండు రోజులకు సమానమైన రిమోట్గా పని చేయడానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







