కాన్సులర్ ఫీజుల పెంపు పై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- February 28, 2025
మనామా: కాన్సులర్ ఫీజుల పెంపు పై బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. కాన్సులర్ సర్వీస్ ఛార్జీలను పెంచడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ సేవలకు ఛార్జీలు మారవని, ఎంబసీ కాన్సులర్ ఫీజులపై ఆందోళన అవసరం లేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారాన్ని నమ్మొద్దని, అధికారికంగా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!