జైలు సందర్శన సమయాల ప్రకటన
- July 03, 2016
పోలీస్ శాఖకు చెందిన ప్యునిటివ్ మరియు కరెక్షనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ డిపార్ట్మెంట్, జైల్లో ఉన్నవారిని పరామర్శించేందుకు ఖైదీల కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక 'టైమింగ్స్'ని ప్రకటించింది. అన్ని దేశాలకు చెందిన పురుష ఖైదీలను పరామర్శించేందుకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అవకాశం కల్పిస్తారు, అదే మహిళా ఖైదీలకు అయితే ఈ సమయం మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఒకటో నంబర్ బిల్డింగ్లో ఈ అవకాశం కల్పిస్తారు. తొలి రోజు టైమింగ్స్ ఇలా ఉంటే, రెండో రోజు రెండో నెంబర్ భవనంలో అవకాశం కల్పిస్తారు. సమయం తొలి రోజు టైమింగ్స్లానే ఉంటాయి. మిస్డెమీనస్ మరియు వయొలేషన్స్ ప్రిజన్, విమెన్స్ ప్రిజన్, జువైనల్ సెక్షన్, అరబ్ మరియు ఎమిరేటీ మేల్ విజిటర్స్ 8 నుంచి 11 గంటల వరకు (ఉదయం) తొలి రోజు, అరబ్ మరియు ఎమిరేటీ ఫిమేల్ విజిటర్స్ 2.30 నుంచి 5 గంటలు (మధ్యాహ్నం) వరకు ఈద్ మొదటి రోజు సందర్శించవచ్చు. రెండో రోజు కూడా ఇవే సమయాలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







