జర్మనీకి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసిన ఎమిరేట్స్..!!
- March 09, 2025
దుబాయ్: మార్చి 10న ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో కార్మికుల సమ్మె నేపథ్యంలో దుబాయ్ స్థానిక విమానయాన సంస్థ ఎమిరేట్స్ జర్మనీకి వెళ్లాల్సిన అనేక విమానాలను రద్దు చేసింది. విమానాశ్రయంలో 'ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక సమ్మె' కారణంగా విమానాలు ప్రభావితమయ్యాయని, జాప్యం వల్ల ప్రభావితమైన కస్టమర్లకు ఎమిరేట్స్ ఆటోమెటిక్ గా రీబుక్ చేసి తెలియజేస్తుందని ఎయిర్లైన్ తెలిపింది. సోమవారం జర్మనీలోని దాదాపు అన్ని విమానాశ్రయాలు 24 గంటల సమ్మె పరిధిలోకి రానున్నాయ. ఇది లక్షలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రేడ్ యూనియన్ వెర్డి ప్రభుత్వ రంగంలో, గ్రౌండ్ హ్యాండ్లింగ్లోని ఉద్యోగులు వాకౌట్ చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం