ప్రారంభం కానున్న రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- March 10, 2025
న్యూఢిల్లీ:రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉంది.మణిపూర్లో హింసాత్మక సంఘటనలు, నియోజకవర్గాల పునర్విభజన, హిందీ భాష విధించడం, అమెరికన్ ఉత్పత్తుల దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం వంటి అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదేసే అవకాశం ఉంది. మరోవైపు మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం కోసం హోంమంత్రి అమిత్ షా తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలుస్తోంది. మణిపూర్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరిలో మొదటి బడ్జెట్ సమావేశం ముగిసిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









