ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనున్న కువైట్..!!
- March 10, 2025
కువైట్: కువైట్ త్వరలోనే ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనుంది. ట్రావెలర్స్ నిర్దిష్ట రోజుల పాటు దేశంలోకి ప్రవేశించాలనుకునే ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసాలు జారీ చేయడాన్ని పరిగణించాలని యోచిస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ వీసాలు కువైట్ జాతీయ విమానయాన సంస్థల ద్వారా మాత్రమే అమలు అవుతుందని, సందర్శకులు కువైట్ చేరుకునే ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకుని పొందాలని, ఈ వీసాలను పునరుద్ధరించలేరని అధికార యంత్రాంగం తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







