ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనున్న కువైట్..!!
- March 10, 2025
కువైట్: కువైట్ త్వరలోనే ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనుంది. ట్రావెలర్స్ నిర్దిష్ట రోజుల పాటు దేశంలోకి ప్రవేశించాలనుకునే ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసాలు జారీ చేయడాన్ని పరిగణించాలని యోచిస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ వీసాలు కువైట్ జాతీయ విమానయాన సంస్థల ద్వారా మాత్రమే అమలు అవుతుందని, సందర్శకులు కువైట్ చేరుకునే ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకుని పొందాలని, ఈ వీసాలను పునరుద్ధరించలేరని అధికార యంత్రాంగం తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









