ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనున్న కువైట్..!!
- March 10, 2025
కువైట్: కువైట్ త్వరలోనే ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనుంది. ట్రావెలర్స్ నిర్దిష్ట రోజుల పాటు దేశంలోకి ప్రవేశించాలనుకునే ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసాలు జారీ చేయడాన్ని పరిగణించాలని యోచిస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ వీసాలు కువైట్ జాతీయ విమానయాన సంస్థల ద్వారా మాత్రమే అమలు అవుతుందని, సందర్శకులు కువైట్ చేరుకునే ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకుని పొందాలని, ఈ వీసాలను పునరుద్ధరించలేరని అధికార యంత్రాంగం తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







