ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనున్న కువైట్..!!
- March 10, 2025
కువైట్: కువైట్ త్వరలోనే ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనుంది. ట్రావెలర్స్ నిర్దిష్ట రోజుల పాటు దేశంలోకి ప్రవేశించాలనుకునే ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసాలు జారీ చేయడాన్ని పరిగణించాలని యోచిస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ వీసాలు కువైట్ జాతీయ విమానయాన సంస్థల ద్వారా మాత్రమే అమలు అవుతుందని, సందర్శకులు కువైట్ చేరుకునే ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకుని పొందాలని, ఈ వీసాలను పునరుద్ధరించలేరని అధికార యంత్రాంగం తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







