దుబాయ్ లో ఘనంగా వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- March 13, 2025
దుబాయ్: దుబాయ్ లో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైసీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా 50 మందికి పండ్లు, పంపిణీ చేసి విందు భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో యూఏఈ దుబాయ్ ఎన్ఆర్ఐ సభ్యులు అక్రం చక్రి, ప్రేమ్ అన్నా,ఫయీం బాయ్,అజీజ్, అబ్దుల్లా, ఇర్షాద్ బాయ్, అనిల్, విజయ్, రఫీక్, బాల యేసు, జోగయ్య, రాము,రమేష్, శ్రీను,భాస్కర్, చిన్నా, గ్రాబ్రేల్, జాన్స్ సన్, సతీష్, విజయ, ప్రభావతి, కుమారి, సునీత, శాంత, శ్రీ లక్ష్మీ, భారతి, లక్ష్మీ, శిరీషా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!