దుబాయ్ లో ఘనంగా వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- March 13, 2025
దుబాయ్: దుబాయ్ లో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైసీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా 50 మందికి పండ్లు, పంపిణీ చేసి విందు భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో యూఏఈ దుబాయ్ ఎన్ఆర్ఐ సభ్యులు అక్రం చక్రి, ప్రేమ్ అన్నా,ఫయీం బాయ్,అజీజ్, అబ్దుల్లా, ఇర్షాద్ బాయ్, అనిల్, విజయ్, రఫీక్, బాల యేసు, జోగయ్య, రాము,రమేష్, శ్రీను,భాస్కర్, చిన్నా, గ్రాబ్రేల్, జాన్స్ సన్, సతీష్, విజయ, ప్రభావతి, కుమారి, సునీత, శాంత, శ్రీ లక్ష్మీ, భారతి, లక్ష్మీ, శిరీషా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







