రమదాన్‌ కానుక: 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- May 25, 2017 , by Maagulf
రమదాన్‌ కానుక: 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష

 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష 
ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. పలు కేసుల్లో వీరంతా దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రమదాన్‌ సందర్భంగా వీరికి క్షమాభిక్ష లభించింది. ఖైదీలు క్షమాభిక్ష పొందిన అనంతరం జైలు నుంచి విడుదలై, సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వారంతా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ప్రెసిడెంట్‌ సూచించారు. ప్రెసిడెంట్‌ ఇచ్చిన క్షమాభిక్షతో ఖైదీల కుటుంబాల్లో ఆనందాలు విరజిమ్మనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com