ప్లాస్టిక్ బాక్స్లలో ఆహారం హానికరం.!
- October 18, 2017ఇపుడు ప్లాస్టిక్స్ బాక్స్లలో ఆహారాన్ని తీసుకెళ్ళడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఈ బాక్సుల్లో వేడివేడిగా ఉండే ఆహార పదార్థాన్ని మధ్యాహ్నం వరకు నిల్వ వుంచి ఆ తర్వాత ఆరగిస్తుంటారు. ఇలాంటి ఆహారం ఆరగించడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా.. ప్లాస్టిక్ కంటెయినర్లు ప్రధానంగా బైస్ఫినాల్ ఏ(బిపిఏ) అనే పదార్థంతో తయారు చేస్తారట. ముఖ్యంగా అది వేడి వేడిగా ఉండే పదార్ధాలతో కలిసినప్పుడు చెమ్మగిల్లిన తర్వాత ద్రవరూపంలో జారిపోతున్నప్పుడు ఆహారపదార్థాలకు అంటుకుని వాటిపై తేలిపోయే అవకాశం ఉందని వైద్యులు వివరిస్తున్నారు.
అదేసమయంలో ప్రకృతిలో అనేక పదార్థాలలో రకరకాల విషపదార్థాలు ఉంటాయి. వీటిలో ప్లాస్టిక్ కూడా ఒక రకమైన విషపదార్థమే. అందువల్ల వీటిలో నిల్వ చేసిన ఆహారాన్ని ఆరగించడం వల్ల కిడ్నీలను పాడు చేసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్