దుబాయ్లో స్మార్ట్ ఫోన్స్పై 60 శాతం డిస్కౌంట్
- February 13, 2018ఐఫోన్ 10, శాంసంగ్ ఎస్3 వాచ్లు అత్యంత తక్కువ ధరలకు లభ్యమవనున్నాయి. నెట్వర్క్ ప్రొవైడర్ ఎటిసలాట్, ఇ-మెయిల్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ వినియోగదారులకు సేల్లో తక్కువ ధరలకే ఖరీదైన మొబైల్స్ వివిధ ప్యాకేజీల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. సేల్లో 3769 దిర్హామ్ల నుంచి ఐఫోన్ 10 లభ్యమయ్యే అవకాశం ఉంది. ఎటిసలాట్ ప్రకటించిన 60 శాతం డిస్కౌంట్ ఆఫర్తో మీ మొబైల్ని మార్చుకునే వీలు కల్పిస్తున్నారు.హెచ్టిసి ఎం 10 వాస్తవ ధర 2399 దిర్హామ్లు కాగా, 949 దిర్హామ్లనుంచే అది అందుబాటులోకి రానుంది. శ్యాంసంగ్ గేర్ ఎస్2 వాచ్ 899 దిర్హామ్లకు బదులుగా 399 దిర్హామ్లకే లభ్యమవుతుంది. శ్యాంసంగ్ గేర్ జి3 స్మార్ట్ వాచ్ 1099 దిర్హామ్లకే లభిస్తుంది. ఎయిర్పాడ్స్ని 549 దిర్హామ్లకు (15 శాతం డిస్కౌంట్తో), పోర్షే డిజైన్ స్మార్ట్ వాచ్ - హువై 2599 దిర్హామ్లకు లభించనుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు