భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
- February 19, 2018మనామా: 55 ఏళ్ళ కార్మికుడొకరు నిర్మాణంలోని భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయారు. ఈ ఘటన హిద్ ప్రాంతంలో జరిగింది. మృతుడ్ని ఆసియాకి చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనను ధృవీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?