ముఖేష్ అంబానీ నిర్మాతగా వెయ్యికోట్లతో మహాభారత్
- March 21, 2018బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'మహాభారత్' సినిమా తెరకెక్కించడానికి సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించేందుకు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ వ్యవహరించనున్నారట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని వివిధ దర్శకుల చేత నాలుగైదు భాగాలుగా తెరకెక్కించనున్నారట.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?