నవరోజ్ నాడు రక్తసిక్తమైన కాబూల్

- March 21, 2018 , by Maagulf
నవరోజ్ నాడు రక్తసిక్తమైన కాబూల్

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు ఘటనలో 25 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలీ అబద్ హాస్పిటల్, కాబుల్ వర్సిటీ సమీపంలో పేలుడు సంభవించింది. కారు బాంబుతో దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సెక్యూర్టీ దళాలు ఆ ప్రాంతాన్ని మూసేశాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం నవరోజ్(నూతన సంవత్సరం) జరుపుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com