నవరోజ్ నాడు రక్తసిక్తమైన కాబూల్
- March 21, 2018ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలుడు ఘటనలో 25 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలీ అబద్ హాస్పిటల్, కాబుల్ వర్సిటీ సమీపంలో పేలుడు సంభవించింది. కారు బాంబుతో దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సెక్యూర్టీ దళాలు ఆ ప్రాంతాన్ని మూసేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో బుధవారం నవరోజ్(నూతన సంవత్సరం) జరుపుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?