షూటింగ్ పూర్తిచేసుకున్న 'మహానటి'
- March 21, 2018అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. కీర్తి సురేశ్ సావిత్రిగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, షాలినీ పాండే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ చైతన్య అక్కినేని నాగేశ్వరరావుగా అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ బుధవారంతో పూర్తి కావటంతో చిత్ర బృందం సావిత్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేసారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?