తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్ష విధించిన సౌదీ కోర్టు
- March 23, 2018జెడ్డా:తూర్పు ప్రాంతంలో అల్ అహ్వామియహ్ పట్టణంలో ఒక తీవ్రవాద నేరంలో నిందితునికి మరణశిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ బుధవారం విధించింది.ఈ తీవ్రవాద బృందం మూడు భద్రతా కేంద్రాలపై దాడి చేసి, భద్రతా దళాలు మరియు వారి వాహనాలపై తుపాకీతో కాల్పులు జరిపిండంని న్యాయస్థానం ఆరోపించింది. ఈ దాడులు అల్-అవామియా పోలీస్ స్టేషన్, సబ్వా నగరంలోని ఒక చెక్ పాయింట్ వద్ద మరియు అల్-నస్రా పొరుగు ప్రాంతంలో లక్ష్యంగా పెట్టుకున్నాయి. అల్-అవామియాలో ఈ తీవ్రవాది పోలీసులు వస్తున్నట్లుగా తప్పుగా భావించి సామాన్య పౌరులు నడుపుతున్న కార్లపై కాల్పులు జరిపింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?