ఐఐటిల్లో విద్యార్థినులకే ప్రాధాన్యం
- April 16, 2018ప్రతిష్టాత్మకమైన ఐఐటిల్లో పెరుగుతున్న లింగ అసమానత్వాన్ని తగ్గించేందుకు కొత్త విధానం అమల్లోకి రానుంది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటిల్లో 779 సీట్లను కేవలం విద్యార్థినులకు మాత్రమే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల అత్యున్నత విద్యాసంస్థల్లో విద్యార్థినుల సంఖ్య పెరుగుతుదని..లింగ అసమానత్వం తగ్గుతుందని తాము భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..