థెరిసా మే తో మోది భేటీ
- April 18, 2018లండన్: ప్రధాని నరేంద్ర మోది ఇవాళ లండన్లో పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. టెన్ డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే ను ప్రధాని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇద్దరూ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. ఇమ్మిగ్రేషన్, వీసాలు, సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటు వాదం వంటి అంశాలను చర్చించనున్నారు. ఇవాల్టి సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?