''టుస్సాడ్స్'' లో చోటు దక్కిన మొదటి భారతీయ డైరెక్టర్!
- April 19, 2018
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్లో తమ మైనపు విగ్రహాలు ఉండాలని ప్రతీ నటి, నటుడు కోరుకుంటారు. తాజాగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ మైనపు విగ్రహం అందులో కొలువు దీరబోతోంది. టుస్సాడ్స్లో ఉంచబోతున్న తొలి భారతీయ దర్శకుడు, నిర్మాత మైనపు బొమ్మ కరణ్ ది కావడం విశేషం. తన విగ్రహం తయారుచేయబోతున్న మేడమ్ టుస్సాడ్స్కు ధన్యవాదాలు తెలిపారు. మైనపు విగ్రహం ఉన్న ఏకైక భారతీయ దర్శక-నిర్మాత తానే కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆరు నెలల్లో విగ్రహం సిద్ధవుతుందని టుస్సాడ్స్ సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







