''టుస్సాడ్స్'' లో చోటు దక్కిన మొదటి భారతీయ డైరెక్టర్!
- April 19, 2018
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్లో తమ మైనపు విగ్రహాలు ఉండాలని ప్రతీ నటి, నటుడు కోరుకుంటారు. తాజాగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ మైనపు విగ్రహం అందులో కొలువు దీరబోతోంది. టుస్సాడ్స్లో ఉంచబోతున్న తొలి భారతీయ దర్శకుడు, నిర్మాత మైనపు బొమ్మ కరణ్ ది కావడం విశేషం. తన విగ్రహం తయారుచేయబోతున్న మేడమ్ టుస్సాడ్స్కు ధన్యవాదాలు తెలిపారు. మైనపు విగ్రహం ఉన్న ఏకైక భారతీయ దర్శక-నిర్మాత తానే కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆరు నెలల్లో విగ్రహం సిద్ధవుతుందని టుస్సాడ్స్ సిబ్బంది వెల్లడించారు.
తాజా వార్తలు
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!







