29 మంది మహిళా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ డిపోర్టేషన్
- April 19, 2018మస్కట్: మొత్తం 29 మంది మహిళా ఇమ్మిగ్రెంట్స్ని (ఇల్లీగల్) డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసు పేర్కొంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వీరిని డిపోర్ట్ చేసినట్లు ఆర్ఓపి వర్గాలు పేర్కొన్నాయి. వీరందరూ ఆఫ్రికా జాతీయులని, జ్యుడీషియల్ నిర్ణయం మేరకు వీరిని డిపోర్ట్ చేశామని ఆర్ఓపి వివరించింది. వివిధ దేశాలతో వున్న ఒప్పందాల మేరకు ఆయా దేశాల ఎంబసీలతో చర్చించి, ఇలాంటి విషయాల్లో తగు నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దేశం నుంచి వారు బయటకు వెళ్ళేంతవరకు తగిన వైద్య సహాయం చేస్తున్నామనీ, వారి భద్రతకు తగు చర్యలు తీసుకుంటున్నామనీ, హ్యూమన్ రైట్స్ విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు