కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మెగా స్టార్!
- April 22, 2018
హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గనపడుతున్న కొద్ది ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నిర్ణయంచింది. కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో చిరు ప్రచారం కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







