ఎన్నికల ప్రచారంలో ప్రముఖులు
- April 22, 2018కర్నాటక శాసనసభ ఎన్నికల నామినేషన్ల సమర్పణకు ఇక ఒక రోజే గడువు ఉండటంతో ఇప్పుడు అన్నీ పార్టీల దృష్టి ప్రచారంపై పడింది. కాంగ్రెస్, బీజేపీలు దేశంలోని ప్రముఖులను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే అతిరథుల ప్రచారానికి ప్రాంతాలు, తేదీలు ఖరారయ్యాయి. ప్రధాని మోదీ ఈ నెల 29 నుంచి 16 చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. హేమామాలిని, యూపీ సీఎం యోగి కూడా బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ, మన్మోహన్, చిరంజీవి, ఖుష్బు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కన్నడ నటి రమ్య ప్రచారానికి సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?