ఏపీలో కొత్త కొలువులు: 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు
- April 28, 2018అమరావతి:నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా 10,351 పోస్టులకు నోటిపికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 4న టెట్ నోటిఫికేషన్, జులై 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని , జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్లైన్లో డీఎస్సీని నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు.
తాజా వార్తలు
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష
- దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్
- ఖతార్-ఇండియా మధ్య స్థిరమైన వాణిజ్య వృద్ధి..భారత రాయబారి
- క్లౌడ్-సీడింగ్ పుకార్లను ఖండించిన యూఏఈ
- కువైట్ ఉప ప్రధానిని కలిసిన భారత రాయబారి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు