కేదార్నాథ్ యాత్ర ప్రారంభం...
- April 28, 2018
హిమాలయాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ యాత్ర ఆదివారం ప్రారంభమైంది. యాత్రికులకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వాగతం పలికారు... కేదార్నాథ్ పర్యటన సాఫీగా సాగేలా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు సీఎం తెలిపారు. అలాగే ఈసారి శివుడికి సంబంధించిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం...
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







