మోడీని కలిసిన కామన్వెల్త్ పతక విజేతలు
- April 30, 2018
ఢిల్లీ:ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత విజేతలు ప్రధాని నరేంద్రమోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన 21వ కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్ 56 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరీలో తలపడి కాంస్య పతకాన్ని సాధించాడు. భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు 9 పతకాలు సాధించగా.. అందులో హుసాముద్దీన్ క్యాంస పతకాన్ని సాధించడం గమనార్హం. ఆనవాయితీలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీని సోమవారం ఢిల్లీలో కలిశారు. విజేతలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపి ప్రశంసించారు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!