తీవ్రవాదం కేసులో జీవిత ఖైదు
- May 01, 2018
మనమా: నాలుగవ హై క్రిమినల్ కోర్టు, ఓ టెర్రర్ సస్పెక్ట్కి జీవిత ఖైదు అలాగే 200,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. ఈ కేసులో మరో నిందితుడికి 15 ఏళ్ళ జైలు శిక్షనీ 100,00 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. నిందితుడి పౌరసత్వాన్ని సైతం న్యాయస్థానం రద్దు చేసింది. చీఫ్ ప్రాసిక్యూటర్ మరియు యాక్టింగ్ హెడ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హమాద్ షాహిన్ ఈ విషయాల్ని వెల్లడించారు. టెర్రరిస్ట్ గ్రూప్లో చేరడం, ఆ గ్రూప్కి ఫండింగ్ చేయడం, పేలుడు పదార్థాల్ని తయారు చేయడం వంటి నేరాభియోగాలు వీరిపై రుజువు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







