'ట్రంప్'ను నోబెల్ శాంతి బహుమతి వరించనుందా?
- May 02, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71)ను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించనుందా? ఉత్తరకొరియాతో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించినందుకు గాను రిపబ్లికన్ నాయకులు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ 'నా కర్తవ్యం నేను నిర్వహించాను' అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉత్తరకొరియాతో తాను శాంతినే కోరుకున్నానన్నారు. ఇప్పటివరకూ నలుగురు అమెరికా అధ్యక్షులకి నోబెల్ శాంతి పురస్కారాలు లభించాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







