కార్ల దొంగతనం: ఇద్దరి అరెస్ట్
- May 02, 2018
మస్కట్: అల్ ఖౌద్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన కార్లను దొంగతనం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటిదాకా ఐదు కార్లను వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ల ద్వారా కార్లను దొంగిలించి, ఓ రిపెయిర్ షాప్కి ఆ కార్లను తరలించి, వాటిని అక్కడ డిస్మాండిల్ చేసి, విడిభాగాల్ని విక్రయిస్తున్నట్లు వవరించారు పోలీసు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి కార్లను దొంగిలించినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!