34 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- May 02, 2018మస్కట్: 30 మందికి పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బుధవారం డిపోర్టేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకుగాను, వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడ్డాయి. జ్యుడీషియల్ రూలింగ్స్ నేపథ్యంలో వీరిని దేశం నుంచి తరలించామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మొత్తం 34 మందిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించి సుల్తానేట్లోనని చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం