ప్రవాస భారతీయులచే న్యూ ఇండియా కార్యక్రమం

- May 27, 2018 , by Maagulf
ప్రవాస భారతీయులచే న్యూ ఇండియా కార్యక్రమం

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రవాస భారతీయులు న్యూ ఇండియా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి రామ్‌ మాధవ్ , ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్‌మాట్లాడుతూ మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు దేశ ప్రజలకు ఎంతో లాభం చేకూరుస్తున్నాయన్నారు. ప్రవాస భారతీయులందరూ కలిసిమెలిసి ఉండి దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com