కుండపోతగా వర్షాలు.. 12 మంది మృతి
- June 12, 2018బంగ్లాదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రంగమతిలోని కాక్స్ జార్లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడడంతో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఇక నానియాచార్లో కొండచరియలు విరిగి పడటంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు