మునిగిపోయిన నౌకలో బంగారం కనుగొన్నారు..
- July 18, 2018రష్యా:113 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన రష్యా యుద్ధ నౌక(దిమిత్రి డన్స్కోయ్) లో గత ఆదివారం బోలెడంత బంగారం దొరికింది. ఇప్పటి రేటు ప్రకారం దాని విలువెంతో తెలుసా.. ఏకంగా రూ.9 లక్షల కోట్లు! 1905లో రష్యాకు జపాన్కు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ యుద్ధ నౌక సైనికులకు వేతనాలు తదితర అవసరాల కోసం 5500 పెట్టెల నిండా బంగారం తీసుకెళుతుండగా జపాన్ నౌకల దాడిలో బాగా దెబ్బతింది. ఆ తర్వాత మునిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దక్షిణ కొరియా కంపెనీ షినల్ గ్రూప్ ఉలంగ్డో తీరానికి మైలు దూరంలో ఈ నౌకను కనుగొంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?