కేరళ బాధితుల కోసం ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్ విరాళం
- August 17, 2018మస్కట్:ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా, బేక్ సేల్ని ఆగస్ట్ 16న నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా నిధుల్ని సేకరించి, వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు ఆ విరాళాన్ని ఇవ్వాలన్నది ఆ స్కూల్ ఆలోచన. టీచర్లు, స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సేల్స్ తాలూకు ప్రొసీడ్స్ని కేరళ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ - స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకన్నీవనర్ సునీల్ కట్టకత్కి అందించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి కేరళలో వరదల కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటి అయిన కొచ్చి ఎయిర్పోర్ట్ని సైతం ఈ వరదలతో తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు