2021లో ప్రారంభం కానున్న కింగ్ హమాద్ కాజ్ వే వర్క్
- September 18, 2018కింగ్ హమాద్ కాజ్వేపై సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్ని కలిపే పనులు 2021 మధ్యలో ప్రారంభమై, కేవలం మూడేళ్ళలో పూర్తవుతాయని బహ్రెయిన్లో సౌదీ అరేబియా రాయబారి చెప్పారు. ఆరు నెలల తర్వాత కింగ్ హమాద్ కాజ్వే టెండర్ జారీ చేయబడ్తుందని అబ్దుల్లా అల్ షేక్ చెప్పారు. కాజ్వేలో గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (జిసిసి) నెట్వర్క్కి సంబంధించి కార్గో ట్రైన్స్, వెహికిల్ లేన్స్కి వీలుగా రైల్ లైన్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ప్రాజెక్ట్ ఖరీదు 4 బిలియన్ డాలర్స్ వుంటుందని అంచనా వేశారు. ఇరు దేశాల మధ్యా ట్రేడ్ సహా పలు రంగాల్లో అభివృద్ధికి ఈ లింక్ దోహదపడ్తుందని అల్ షేక్ అభిప్రాయపడ్డారు. 25 కిలోమీటర్ల మేర ప్రస్తుతం వున్న కింగ్ ఫహాద్ కాజ్వేకి పేరలల్గా దీన్ని నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..