ఇస్లాంకి అవమానం: బోన్ ఎక్కిన మహిళ
- September 18, 2018దుబాయ్లో ఓ హిళ, ఇస్లాంని అవమానించడంతో ఆమెపై కేసులు నమోదు చేశారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఈ కేసు విచారణ జరిగింది. జనవరి 23న ఈ ఘటన జరిగింది. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఆమెపై కేసు నమోదయ్యింది. 31 ఏళ్ళ జోర్డానియన్ సౌండ్ టెక్నీషియన్పై అభియోగాలు మోపబడ్డాయి. పాలస్తీనియన్ క్లెర్క్ ఒకరు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు దారుడి సోదరిని ఇస్లాం పేరుతో నిందితుడు దూషించడమే కాక, ఆమెపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో అక్టోబర్ 14న న్యాయస్థానం తీర్పునివ్వనుంది. విచారణలో దోషిగా తేలితే 50,000 దిర్హామ్ల నుంచి 2 మిలియన్ దిర్హామ్ల వరకు జరీమానా, ఆరు నెలల నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్షను నిందితుడు ఎదుర్కోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?