చీటింగ్ కేసులో బాధితుడికి 1,300 రీక్లెయిమ్
- November 09, 2018మస్కట్: సౌత్ షర్కియాకి చెందిన ఓ సిటిజన్, కార్పెంటరీ వర్క్షాప్ నుంచి 1,300 ఒమన్ రియాల్స్ మొత్తాన్ని రీ-గెయిన్ చేశారు. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం, అథారిటీ ఫ్రెండ్లీ సెటిల్మెంట్ ద్వారా బాధిత వ్యక్తికి రీక్లెయిమ్ అయ్యేందుకు మార్గం సుగమం చేసినట్లు పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే, సౌత్ సర్కియాకి చెందిన పౌరుడు, కార్పెంటరీ వర్క్ షాప్ని సంప్రదించి, తనకు కావాల్సిన రీతిలో డోర్స్ ఫిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే డోర్స్ ఫిట్ చేశాక, అందులో పొరపాట్లు వున్నట్లు ఆ పౌరుడు గుర్తించారు. కార్పెంటరీ షాప్ని సంప్రదిస్తే, రిపెయిర్లకు ససేమిరా అనడంతో చేసేది లేక పౌరుడు, పిఎసిపిని ఆశ్రయించగా, విచారణ జరిపిన పిఎసిపి ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చింది.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..