పారిస్ పీస్ ఫోరంలో ట్రంప్ తో భేటీ అయిన వెంకయ్య
- November 11, 2018ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'పారిస్ పీస్ ఫోరమ్' ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లీనరీ సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఫ్రాన్స్, కెన్యా, టర్కీ దేశాల అధ్యక్షులు, జర్మనీ ఛాన్సెలర్ తదితరులను వెంకయ్య కలిశారు. అనంతరం పారిస్లో మొదటి ప్రపంచయుద్ధం శతాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్తోపాటు వెంకయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు