మౌంటెయిన్స్లో ఇరుక్కున్న వ్యక్తి: ఎయిర్ లిప్ట్ చేసిన అధికారులు
- November 17, 2018మస్కట్: ఒమన్లోని ఓ మౌంటెయిన్లో ఇరుక్కుపోయిన పౌరుడ్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ రక్షించింది. ముసందామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ఖసబ్లోని మౌంటెయిన్స్లో బాధితుడు ఇరుక్కుపోగా, అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. బాధిత వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం రాయల్ ఎయిర్ఫోర్స్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్య చికిత్స అందుతోందిప్పుడు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?