జనవరి నుండి ష్రింపింగ్పై బ్యాన్
- December 17, 2018కువైట్ సిటీ: డైరెక్టర్ ఆఫ& ది పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ షేక్ మొహమ్మద్ అల్ యూసఫ్, ష్రింప్ ఫిషింగ్పై బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కువైటీ ట్రాలర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్లోనూ ష్రింప్ ఫిషింగ్ చేయకూడదు. ఈ సమయంలో ష్రింప్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా నిషిధం. జులై 31తో ఈ బ్యాన్ ముగుస్తుంది. అయితే తాజా మరియు ఫ్రోజెన్ ష్రింప్స్ని షువైఖ్ పోర్ట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రం అనుమతి వుంది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు