ఇల్లీగల్ ఎంట్రీ: 64 మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- January 09, 2019మస్కట్: మొత్తం 64 మంది మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేయడం జరిగింది. అక్రమంగా వీరు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. డిపోర్టేషన్కి గురైనవారంతా ఆసియా జాతీయులే. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వీరిని డిపోర్టేషన్ చేయడం జరిగింది. అయితే, ఏ దేశానికి చెందినవారిని డిపోర్టేషన్ చేశారన్నదానిపై స్పష్టత లేదు. జ్యుడీషియల్ అథారిటీస్, వీరిని అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు గుర్తించి, డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశించడంతో డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు