సౌదీ రాయల్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- March 12, 2019రాయల్ కోర్ట్ ఆఫ్ సౌదీ అరేబియా, ప్రిన్స్ ఫైసల్ బిన్ బదర్ బిన్ ఫహద్ బిన్ సాద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ సౌద్ మృతిని ప్రకటించింది. రాయల్ కోర్ట్ స్టేట్మెంట్ ప్రకారం మంగళవారం ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. రియాద్లోని అసర్ ప్రార్థనల్ని నిర్వహిస్తారు. ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లాలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని రాయల్ కోర్ట్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల