ఫిషింగ్ ట్రిప్ ట్రాజెడీ: మృతదేహం లభ్యం
- March 14, 2019మస్కట్:ఒమన్ కోస్ట్లో ఫిషింగ్ ట్రిప్ కోసం వెళ్ళిన ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బోటు మునిగిపోగా, ఇద్దర్ని మాత్రం స్థానికులు అత్యంత కష్టమ్మీద రక్షించగలిగారు. మరో ఇద్దరి మృతదేహాలు దొరాకాయి. తాజాగా మరో మృతదేహం లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతయిన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. గల్లంతయిన ఆ వ్యక్తిని సులైమాన్ అల్ మస్రోరిగా గుర్తించారు. అతను జీవించి వుండే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?