వింటర్కి నేడే ఆఖరి రోజు
- March 21, 2019మస్కట్: మార్చి 21వ తేదీ స్ప్రింగ్ సీజన్కి తొలి రోజులుగా పేర్కొంటూ పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. వెదర్ స్పెషలిస్ట్ జహిర్ అల్ హినాయ్ మాట్లాడుతూ, స్పింగ్ ఇక్వినాక్స్ని సుల్తానేట్ ఎక్స్పీరియన్స్ చేస్తుందనీ, ఈ రోజు రాత్రి సమయంలో ఇది ఏర్పడుతుందని చెప్పారు. దాంతో, ఈ రోజు వింటర్కి అధికారికంగా ఆఖరి రోజు కాబోతోంది. ఈ రోజు రాత్రి, పగలు సమానంగా వుంటాయని ఆయన వివరించారు. ఆ తర్వాత పగటి సమయం క్రమంగా పెరుగుతూ వస్తుంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?